వేదమనగా జ్ఞానము ప్రసాదించునది అని అందురు. దైవమును చూపు ఒక మార్గము గా పెద్దలు పలుకుదురు. వేదములను శాస్త్ర ప్రకారముగా పలికినా వినినా జ్ఞానము వచ్చును అని మన హిందు ధర్మం పలుకుచున్నది. భారతియ్యులు పవిత్రముగా ఈ వేదములను భావిస్తారు. వేదములు నాలుగు అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము. బ్రహ్మదేవునిచే సృష్టింపబడినవి ఈ వేదములు. ఇవి శ్రుతి , లయ బద్దము గా పలుకవలెనని పెద్దలు చెప్పుదురు. పూర్వము మన ఋషులు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించినప్పుడు వేదములలో మంత్రములను వినియోగించారు, వేదములు దైవ వాక్కులుగా ఈశ్వరుని విశ్వాసములుగా పరిగణింపపడుచున్నవి.
ఋగ్వేదము
పాదబద్దములగు మంత్రములను "ఋక్కు" అని అంటారు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుటవలన ఈ వేదమునకు ఋగ్వేదము అని పేరు వచింది. ఈ వేదమునకు 21 శాకాలు కలవు. ఈ 21 శాకలలో ప్రస్తుతం శాకలశాఖ, భాష్కలశాఖ అను 2 శాఖలు మాత్రమే లభించుచున్నవి. ఇందులో వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు, తాయారు చేయు విధానం. టెలిగ్రాం, wire less వంటి ఆధునిక పరికరములు ఏ విధంగా తయారు చేయాలో విఫులంగా వివరింపబడినది. యజ్ఞము, యాగము వంటి చేయు క్రతములలో హవిర్భాగాములు గ్రహించు నిమిత్తం హోయతను ఋత్వికు ఈ వేదమంత్రములతో దేవతలను ఆహ్వానించును. ఆ దేవతలకు హవిస్సులను అర్పించుటకు చాల ఉపయోగకరమైనది పరిగణింపపడినది. అందుకే ఈ వేదమునకు "హుత్రవేదము" అని పేరు కూడా ఉన్నది. ఈ ఋగ్వేదమును 10 మండలములుగా విభజించారు, వేరొక శాఖ వారు 8 అష్టకములుగా విభజించారు
యజుర్వేదము
యజుర్వేదములలో కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము అను 2 విధములు కలవు
కృష్ణయజుర్వేదము :- "త్తెత్తిరి" అను పేరుగల ఆచార్యుడు తన శిష్యప్రశిషులకు భోదించెను. అందుకే "త్తెత్తిరీయ" మని పేరు కూడా వచ్చింది. ఈ త్తెత్తిరీయవేదములో సంహిత, బ్రాహ్మణము, అరణ్యము అను 3 భాగములున్నవి. ఈ సంహితము యందు 7అష్టకములు(కాండములు), 44 ప్రశ్నలు(ప్రపాఠకములు), 651 అనువాకములు, 2196 పంచాశత్తులు ఉన్నవి.
ఇందులో కర్మలు చేయు శాస్త్రములు, బ్రహ్మవిద్య, సృష్టివిద్య, గణితవిద్య, శారీరక శాస్త్రవిద్య, అంతరిక్ష విద్య మొదలగున్నవి కలవు.
పనస :- ప్రతీ పనస యందు 50 పదములు ఉన్నవి. అనువాకాంతము యందున్న పనసలకును పదములు కొంచెము హెచ్చుతగ్గులు ఉండును. సంస్కృత భాషలో దీనినే "పంచాశత్తు" అంటారు
ఋగ్వేదము
పాదబద్దములగు మంత్రములను "ఋక్కు" అని అంటారు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుటవలన ఈ వేదమునకు ఋగ్వేదము అని పేరు వచింది. ఈ వేదమునకు 21 శాకాలు కలవు. ఈ 21 శాకలలో ప్రస్తుతం శాకలశాఖ, భాష్కలశాఖ అను 2 శాఖలు మాత్రమే లభించుచున్నవి. ఇందులో వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు, తాయారు చేయు విధానం. టెలిగ్రాం, wire less వంటి ఆధునిక పరికరములు ఏ విధంగా తయారు చేయాలో విఫులంగా వివరింపబడినది. యజ్ఞము, యాగము వంటి చేయు క్రతములలో హవిర్భాగాములు గ్రహించు నిమిత్తం హోయతను ఋత్వికు ఈ వేదమంత్రములతో దేవతలను ఆహ్వానించును. ఆ దేవతలకు హవిస్సులను అర్పించుటకు చాల ఉపయోగకరమైనది పరిగణింపపడినది. అందుకే ఈ వేదమునకు "హుత్రవేదము" అని పేరు కూడా ఉన్నది. ఈ ఋగ్వేదమును 10 మండలములుగా విభజించారు, వేరొక శాఖ వారు 8 అష్టకములుగా విభజించారు
యజుర్వేదము
యజుర్వేదములలో కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము అను 2 విధములు కలవు
కృష్ణయజుర్వేదము :- "త్తెత్తిరి" అను పేరుగల ఆచార్యుడు తన శిష్యప్రశిషులకు భోదించెను. అందుకే "త్తెత్తిరీయ" మని పేరు కూడా వచ్చింది. ఈ త్తెత్తిరీయవేదములో సంహిత, బ్రాహ్మణము, అరణ్యము అను 3 భాగములున్నవి. ఈ సంహితము యందు 7అష్టకములు(కాండములు), 44 ప్రశ్నలు(ప్రపాఠకములు), 651 అనువాకములు, 2196 పంచాశత్తులు ఉన్నవి.
ఇందులో కర్మలు చేయు శాస్త్రములు, బ్రహ్మవిద్య, సృష్టివిద్య, గణితవిద్య, శారీరక శాస్త్రవిద్య, అంతరిక్ష విద్య మొదలగున్నవి కలవు.
పనస :- ప్రతీ పనస యందు 50 పదములు ఉన్నవి. అనువాకాంతము యందున్న పనసలకును పదములు కొంచెము హెచ్చుతగ్గులు ఉండును. సంస్కృత భాషలో దీనినే "పంచాశత్తు" అంటారు
No comments:
Post a Comment